గిట్టుబాటు ధర ముందే ప్రకటిస్తాం : సీఎం జగన్‌
సాక్షి, అమరావతి :  తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసాపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. రైతుల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రభుత్వం తమదని…
ఆధ్యాత్మిక భావనతోనే సంతోషం..
. హైదరాబాద్..   :యకత్ పురా నియోజకవర్గం ఐ ఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ పరిధిలోని నెలకొన్న  సమస్యలకు పరిష్కారం అత్యధిక భావనతోనే సంతోషం అన్నారు గిరిజన నాయకులతో కలిసి ఆయన పర్యటించారు మంగళవారం శుభ సందర్భంగా శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి నాయకు తో   శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవస్థానము శంకుస్థాపన …
డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు వచ్చేనెల   28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ని ర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం నాడు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను  విడుదల చేశారు. ఈ సందర్భం…
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం– నిర్ణయాలు*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం– నిర్ణయాలు* 1. *జగనన్న విద్యాదీవెన,జగనన్న వసతి దీవెన :*  జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు  కేబినెట్‌ ఆమోదం జగనన్న విద్యాదీవెన కింద çపూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సంతృప్త స్ధాయిలో జగనన్న విద్యాదీవెన అమలు ఎస్సీ,ఎస్టీతో…
షిక అs ఆపరేషన్ ఆకర్ షురూ షిక అs ఆపరేషన్ ఆకర్ షురూ
• రాష్ట్రంలోని పలు పార్టీల నేతలను చేర్చుకునేందుకు యత్నాలు • హైదరాబాద్ లోని పార్క్ హయత్లో మకాం వేసిన రాంమాధవ్ • ఆయనతో సమావేశమైన మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ • కాంగ్రెస్ మాజీ నేత రేగులపాటి రమ్మరావును తీసుకెళ్లిన డా.లక్ష్మణ్ • రాంమాధవ్ తో టచ్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కీలక నేతలు • జాబితాలో మాజీ ఎంపీ …